బిగ్‌ రిలీఫ్‌ : భారీగా తగ్గిన బంగారం
ముంబై  : అయిదు రోజులుగా వరుసగా పెరుగుతున్న  బంగారం  జోష్‌కు మంగళవారం బ్రేక్‌ పడింది. గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో ఒక్కరోజే ఏకంగా రూ. 1200 దిగివచ్చి రూ 42,855 పలికాయి. మరోవైపు గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ.…
**ఆరుగురు ఐపీఎస్ ల బదిలీ**
Ap లో *ఆరుగురు ఐపీఎస్ ల బదిలీ* ఖాళీగా ఉన్న ఇంటలిజెన్స్ ఐజీ గా మనీష్ కుమార్ సిన్హా జైళ్ల శాఖ డీజీ గా మహమ్మద్ అసన్ రేజా కమిషన్ ఆఫ్ ఎంక్విరీస్ సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ టీ ఏ త్రిపాఠి కుమార్ విశ్వజిత్ ని ఏసీబీ డీజీ గా కొనసాగింపు నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ ని డీజీపీ కార్యాలయంలో పరిపాలనా ఏఐజీ గా బదిలీ…
*అమెజాన్ కంపెనీ ఉద్యోగి పై సహఉద్యోగి దాడి..తీవ్ర గాయాలతో కోమాలో వెళ్లిన శివరాం*
హైదరాబాద్..అమెజాన్ కంపనీ లో పని చేస్తున్న శివ రాం పై తోటి ఉద్యోగి కంపెనీ కార్యాలయంలో  మునీర్ దాడి...శివరాంకు గాయాలు, యశోద ఆసుపత్రికి తరలింపు....కోమాలో బాధితుడు శివరాం.... మునీర్ పై గోల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..మునీర్ ను అరెస్ట్ చేసి బెయిల్ పై వెంటనె వదిలేసిన పోలీసులు ..శివరాం కు అమెజాన్ క…
రేపటి నుంచి ఇంటింటి సర్వే
రేపటి నుంచి ఇంటింటి సర్వే రేషన్‌ కార్డుల కుదింపునకు సన్నాహాలు బోగస్‌ కార్డుల ఏరివేతకు అవకాశం బియ్యం కార్డు విడిగా అందచేతకు సర్కారు కసరత్తు రూ.5 లక్షల ఆదాయం ఉన్నా ఆరోగ్య శ్రీ వర్తింపు వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసేందుకు ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకూ సర్వే నిర్…
మర్రిపాడు మండల ప్రజలకు విజ్ఞప్తి
మర్రిపాడు మండల ప్రజలకు  స్థానిక తహశీల్దార్ డివి సుధాకర్ విజ్ఞప్తి : ఇప్పు డే అందిన వార్త రాగల 3 గంటలలో  నెల్లూరు జిల్లా మొత్తం లో  పిడుగుల తో కూడిని వర్షం పడే సూచనలున్నాయని  విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు హెచ్చరించు చున్నారు. కనుక మర్రిపాడు మండలంలో కూడా వర్షాలు పడే సూచనలు వున్నాయి.  అందువలన అందరూ …
స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు హైదరాబాద్ : హైదరాబాద్, అమరావతి, విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.…