కేసులు 2లక్షలు మరణాలు 8వేలు
పారిస్/వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. బుధవారం ఉదయానికి దాదాపు 2,00,680 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. 8,092 వేల మంది మరణించారు. మరణాల సంఖ్యలో ఆసియాను యూరోప్ దాటింది. కోవిడ్తో ఇప్పటివరకు ఆసియాలో 3,384 మంది చనిపోగా, యూరప్లో 3,422 మంది మరణించారు. చైన…